Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:00 PM

తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి ప్రో.జయశంకర్‌ మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి ప్రో.జయశంకర్‌ మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి ప్రో.జయశంకర్‌  మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి
06-08-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ తాత్వికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు గురువారం తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శనం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన మహనీయుడిగా ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ గోవిందమ్మ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, వాడు కౌన్సిలర్లు జ్యోతి నరోత్తం రెడ్డి, p లక్ష్మి యాదగిరి, త్రిశూల్, యాకుబు నాయక్, యాదగిరి కో ఆప్షన్ సభ్యులు దేశీయ నాయక్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి ప్రో.జయశంకర్‌ మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి

Article Image

తిరుమలగిరి;తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ తాత్వికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు గురువారం తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శనం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన మహనీయుడిగా ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ గోవిందమ్మ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, వాడు కౌన్సిలర్లు జ్యోతి నరోత్తం రెడ్డి, p లక్ష్మి యాదగిరి, త్రిశూల్, యాకుబు నాయక్, యాదగిరి కో ఆప్షన్ సభ్యులు దేశీయ నాయక్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News