Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:59 PM

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ
06-08-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ న్యాయస్థానంలో నూతనంగా నియమితులైన జూనియర్ సివిల్ జడ్జి శాలిని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.​అనంతరం ఆమె కోర్టు పరిపాలన, పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారం, న్యాయ సేవల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నిష్పాక్షికమైన న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా జడ్జి తెలిపారు. ఈ ​కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రటరీ పడమటి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పిట్టల భిక్షమయ్య, జాయింట్ సెక్రటరీ మక్తాల నర్సింహా, నాయకులు ముత్యాల సత్తిరెడ్డి, రాధాకిషన్ రావు, కానుగుల వెంకటయ్య, బాల్యం చలపతి, ఉడుగు శ్రీనివాస్, ఎలామోని శ్రీనివాస్, రిక్కాల సుధాకర్ రెడ్డి, రాపోలు వేణు, జక్కర్తీ శేఖర్, ఖయ్యుమ్ పాషా, శ్రీశైలం, జ్యోతి, కిరణ్, భరత్, పాల పరమేష్, ఐతగొని శ్రీకాంత్, రాఘవేంద్ర, మల్లికార్జున్, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ

Article Image

చౌటుప్పల్ న్యాయస్థానంలో నూతనంగా నియమితులైన జూనియర్ సివిల్ జడ్జి శాలిని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.​అనంతరం ఆమె కోర్టు పరిపాలన, పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారం, న్యాయ సేవల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నిష్పాక్షికమైన న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా జడ్జి తెలిపారు. ఈ ​కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రటరీ పడమటి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పిట్టల భిక్షమయ్య, జాయింట్ సెక్రటరీ మక్తాల నర్సింహా, నాయకులు ముత్యాల సత్తిరెడ్డి, రాధాకిషన్ రావు, కానుగుల వెంకటయ్య, బాల్యం చలపతి, ఉడుగు శ్రీనివాస్, ఎలామోని శ్రీనివాస్, రిక్కాల సుధాకర్ రెడ్డి, రాపోలు వేణు, జక్కర్తీ శేఖర్, ఖయ్యుమ్ పాషా, శ్రీశైలం, జ్యోతి, కిరణ్, భరత్, పాల పరమేష్, ఐతగొని శ్రీకాంత్, రాఘవేంద్ర, మల్లికార్జున్, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News