Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:03 PM

అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం... కన్నీరు... మున్నీరైన రైతులు వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన...

అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం... కన్నీరు... మున్నీరైన రైతులు వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన...

అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం...   కన్నీరు... మున్నీరైన  రైతులు   వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు  ఆవేదన...
June 08, 2026 07:16 PM 259 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో పోసిన వరి ధాన్యం కాంటాలు పెట్టక సోమవారం అకాల వర్షంతో వరీ ధాన్యం తడిసి ముద్దయి వానలో వరి ధాన్యం కొట్టుకుపోతుంది. దీంతో రైతులు కాంటాలు పెట్టకపోవడంతో వరి ధాన్యం తరవడంతో కన్నీరు మున్నీరై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News