తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో పోసిన వరి ధాన్యం కాంటాలు పెట్టక సోమవారం అకాల వర్షంతో వరీ ధాన్యం తడిసి ముద్దయి వానలో వరి ధాన్యం కొట్టుకుపోతుంది. దీంతో రైతులు కాంటాలు పెట్టకపోవడంతో వరి ధాన్యం తరవడంతో కన్నీరు మున్నీరై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.
PRINT TIME: August 31, 2026 06:31 AM
అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం... కన్నీరు... మున్నీరైన రైతులు వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన...
అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం... కన్నీరు... మున్నీరైన రైతులు వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన...
08-06-2026
401 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో పోసిన వరి ధాన్యం కాంటాలు పెట్టక సోమవారం అకాల వర్షంతో వరీ ధాన్యం తడిసి ముద్దయి వానలో వరి ధాన్యం కొట్టుకుపోతుంది. దీంతో రైతులు కాంటాలు పెట్టకపోవడంతో వరి ధాన్యం తరవడంతో కన్నీరు మున్నీరై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి