Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:31 AM

అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం... కన్నీరు... మున్నీరైన రైతులు వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన...

అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం... కన్నీరు... మున్నీరైన రైతులు వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన...

అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం...   కన్నీరు... మున్నీరైన  రైతులు   వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు  ఆవేదన...
08-06-2026 401 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో పోసిన వరి ధాన్యం కాంటాలు పెట్టక సోమవారం అకాల వర్షంతో వరీ ధాన్యం తడిసి ముద్దయి వానలో వరి ధాన్యం కొట్టుకుపోతుంది. దీంతో రైతులు కాంటాలు పెట్టకపోవడంతో వరి ధాన్యం తరవడంతో కన్నీరు మున్నీరై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

Sthanikam

అకాల వర్షంతోతడిసి ముద్దైన వరి ధాన్యం... కన్నీరు... మున్నీరైన రైతులు వరి ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన...

Article Image


తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో పోసిన వరి ధాన్యం కాంటాలు పెట్టక సోమవారం అకాల వర్షంతో వరీ ధాన్యం తడిసి ముద్దయి వానలో వరి ధాన్యం కొట్టుకుపోతుంది. దీంతో రైతులు కాంటాలు పెట్టకపోవడంతో వరి ధాన్యం తరవడంతో కన్నీరు మున్నీరై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News