PRINT TIME: June 10, 2026 01:05 PM
ఉత్తమ్ దంపతులపై ఆరోపణల.. డీఎస్పీకి ఫిర్యాదు
ఉత్తమ్ దంపతులపై ఆరోపణల.. డీఎస్పీకి ఫిర్యాదు
June 10, 2026 12:06 AM
12 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన నిరాధార ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు డీఎస్పీ శ్రీనివాస్లెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని డీఎస్పీ తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి