Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:56 AM

ఉత్తమ్ దంపతులపై ఆరోపణల.. డీఎస్పీకి ఫిర్యాదు

ఉత్తమ్ దంపతులపై ఆరోపణల.. డీఎస్పీకి ఫిర్యాదు

ఉత్తమ్ దంపతులపై ఆరోపణల.. డీఎస్పీకి ఫిర్యాదు
10-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన నిరాధార ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు డీఎస్పీ శ్రీనివాస్లెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని డీఎస్పీ తెలిపారు.

Sthanikam

ఉత్తమ్ దంపతులపై ఆరోపణల.. డీఎస్పీకి ఫిర్యాదు

Article Image

కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన నిరాధార ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు డీఎస్పీ శ్రీనివాస్లెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని డీఎస్పీ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News