Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:07 AM

పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ.. ప్రభుత్వ బడుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన కుర్ణం కృష్ణ

పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ.. ప్రభుత్వ బడుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన కుర్ణం కృష్ణ

పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ.. ప్రభుత్వ బడుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన కుర్ణం కృష్ణ
07-08-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మనూర్ మండలం డవ్వూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన కుర్ణం కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వ బడి గ్రామ ప్రజలందరి ఆస్తి అని, దానిని పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ.. ప్రభుత్వ బడుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన కుర్ణం కృష్ణ

Article Image

మనూర్ మండలం డవ్వూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన కుర్ణం కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వ బడి గ్రామ ప్రజలందరి ఆస్తి అని, దానిని పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News