మనూర్ మండలం డవ్వూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన కుర్ణం కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వ బడి గ్రామ ప్రజలందరి ఆస్తి అని, దానిని పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
PRINT TIME: August 07, 2026 02:07 AM
పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ.. ప్రభుత్వ బడుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన కుర్ణం కృష్ణ
పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ.. ప్రభుత్వ బడుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన కుర్ణం కృష్ణ
07-08-2026
6 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మనూర్ మండలం డవ్వూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన కుర్ణం కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వ బడి గ్రామ ప్రజలందరి ఆస్తి అని, దానిని పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి