అందోల్ స్థానికం ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు చౌటకూర్ మండలం బొమ్మారెడ్డి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వ హించారు. గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అలేఖ్య,ఉప సర్పంచ్ రజిని గోపాల్,ఆత్మ కమిటీ మెంబెర్ రాములు,వార్డు సభ్యులు సుభాష్, మేనక గణేష్, గోపాల్, గణపతి నాయక్, రవీందర్ నాయక్, నందులాల్, సర్వన్ నాయక్, రాములు,రేషన్ డీలర్ కిషన్,పుణ్య నాయక్,సంతోష్,శివాజీ, అబిలాష్,మోహన్,పాండు,లు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి