Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బొమ్మారెడ్డి గూడెం లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 04:25 PM

వినాయక మండపాల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలి: గోగు రవి

వినాయక మండపాల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలి: గోగు రవి

వినాయక మండపాల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలి: గోగు రవి
16-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఆవిష్కరణకు భజరంగ్ దళ్ పిలుపు

సెప్టెంబర్ 17న ప్రతి వినాయక మండపం వద్ద జాతీయ జెండాను గౌరవంగా ఎగురవేసి, దేశభక్తిని, జాతీయ ఐక్యతను చాటాలని భజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గోగు రవి పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పురపాలక పరిధిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూనే, మన జాతీయ జెండాకు తగిన గౌరవం తెలియజేయాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులందరూ కలసి వందేమాతరం గేయాన్ని ఆలపించాలని ఆయన సూచించారు. చిన్ననాటి నుంచే పిల్లలు, యువతలో దేశభక్తి భావాలను, జాతీయ సమైక్యతా దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Sthanikam

వినాయక మండపాల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలి: గోగు రవి

Article Image

సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఆవిష్కరణకు భజరంగ్ దళ్ పిలుపు

సెప్టెంబర్ 17న ప్రతి వినాయక మండపం వద్ద జాతీయ జెండాను గౌరవంగా ఎగురవేసి, దేశభక్తిని, జాతీయ ఐక్యతను చాటాలని భజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గోగు రవి పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పురపాలక పరిధిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూనే, మన జాతీయ జెండాకు తగిన గౌరవం తెలియజేయాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులందరూ కలసి వందేమాతరం గేయాన్ని ఆలపించాలని ఆయన సూచించారు. చిన్ననాటి నుంచే పిల్లలు, యువతలో దేశభక్తి భావాలను, జాతీయ సమైక్యతా దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News