రామన్నపేట: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఎస్ఐ గోపాతి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి బుధవారం డీఎస్పీ మధుసూదన్రెడ్డి, సీఐ మెలుగు రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 16, 2026 04:30 PM
గణపతికి డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు
గణపతికి డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు
16-09-2026
48 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఎస్ఐ గోపాతి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి బుధవారం డీఎస్పీ మధుసూదన్రెడ్డి, సీఐ మెలుగు రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి