Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
(TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 05:33 PM

(TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం

(TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం

(TUWJ–IJU) నూతన కమిటీ  సభ్యులకు మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం
15-09-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన TUWJ–IJU నియోజకవర్గ కమిటీ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సయ్యద్ ఆసిఫ్, జిల్లా జాయింట్ సెక్రటరీ అబ్దుల్ రాహుఫ్, ఈసీ సభ్యులు హసీబ్ పటేల్, నియోజకవర్గ అధ్యక్షులు సత్యం, ప్రధాన కార్యదర్శి కే. భూమయ్య, ఉపాధ్యక్షులు బిరాదర్ సంగప్ప, మూడ అశోక్ కుమార్, నిసార్, కోశాధికారి నాతేక్, జాయింట్ సెక్రటరీలు జైపాల్ రెడ్డి, మహమ్మద్ ఫహీమ్, అంబదాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వీర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

(TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన TUWJ–IJU నియోజకవర్గ కమిటీ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సయ్యద్ ఆసిఫ్, జిల్లా జాయింట్ సెక్రటరీ అబ్దుల్ రాహుఫ్, ఈసీ సభ్యులు హసీబ్ పటేల్, నియోజకవర్గ అధ్యక్షులు సత్యం, ప్రధాన కార్యదర్శి కే. భూమయ్య, ఉపాధ్యక్షులు బిరాదర్ సంగప్ప, మూడ అశోక్ కుమార్, నిసార్, కోశాధికారి నాతేక్, జాయింట్ సెక్రటరీలు జైపాల్ రెడ్డి, మహమ్మద్ ఫహీమ్, అంబదాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వీర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News