Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి స్నేహితురాలి వేధింపులు.. విద్యార్థినిపై నలుగురి దాడి హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 07:09 PM

కుంగ్ ఫూ కరాటే నేషనల్ ఛాంపియన్ మణిచరణ్‌కు ఘన సత్కారం

కుంగ్ ఫూ కరాటే నేషనల్ ఛాంపియన్ మణిచరణ్‌కు ఘన సత్కారం

కుంగ్ ఫూ కరాటే నేషనల్ ఛాంపియన్ మణిచరణ్‌కు ఘన సత్కారం
15-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేషనల్ ట్రోఫీ విజేతను అభినందించిన పురపాలక చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

​కుంగ్ ఫూ కరాటే నేషనల్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన చౌటుప్పల్‌కు చెందిన చుక్క మణిచరణ్‌ను మంగళవారం చౌటుప్పల్ పురపాలక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మణిచరణ్ జాతీయ స్థాయిలో ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా ప్రతిభను కనబరుస్తూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ ట్రోఫీలు గెలుపొందాలని, తన వృత్తిపరమైన రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి చౌటుప్పల్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, పాక చిరంజీవి, కో-ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, ఐఎన్టీయూసీ నాయకులు ముత్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కుంగ్ ఫూ కరాటే నేషనల్ ఛాంపియన్ మణిచరణ్‌కు ఘన సత్కారం

Article Image

నేషనల్ ట్రోఫీ విజేతను అభినందించిన పురపాలక చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

​కుంగ్ ఫూ కరాటే నేషనల్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన చౌటుప్పల్‌కు చెందిన చుక్క మణిచరణ్‌ను మంగళవారం చౌటుప్పల్ పురపాలక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మణిచరణ్ జాతీయ స్థాయిలో ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా ప్రతిభను కనబరుస్తూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ ట్రోఫీలు గెలుపొందాలని, తన వృత్తిపరమైన రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి చౌటుప్పల్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, పాక చిరంజీవి, కో-ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, ఐఎన్టీయూసీ నాయకులు ముత్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News