Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 05:33 PM

టీఆర్‌ఎస్‌ సోషల్‌, డిజిటల్‌ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సందీప్‌

టీఆర్‌ఎస్‌ సోషల్‌, డిజిటల్‌ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సందీప్‌

టీఆర్‌ఎస్‌ సోషల్‌, డిజిటల్‌ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సందీప్‌
16-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) సోషల్‌, డిజిటల్‌ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొల్లంపల్లి సందీప్‌ నియమితులయ్యారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వుల పత్రాన్ని సందీప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తానన్నారు.

పార్టీ కార్యక్రమాలు, విధానాలను డిజిటల్‌ వేదికల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని సందీప్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సోషల్‌, డిజిటల్‌ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంతోపాటు పార్టీ శ్రేణులు, సోషల్‌ మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు.

Sthanikam

టీఆర్‌ఎస్‌ సోషల్‌, డిజిటల్‌ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సందీప్‌

Article Image

హైదరాబాద్‌: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) సోషల్‌, డిజిటల్‌ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొల్లంపల్లి సందీప్‌ నియమితులయ్యారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వుల పత్రాన్ని సందీప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తానన్నారు.

పార్టీ కార్యక్రమాలు, విధానాలను డిజిటల్‌ వేదికల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని సందీప్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సోషల్‌, డిజిటల్‌ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంతోపాటు పార్టీ శ్రేణులు, సోషల్‌ మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News