యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీల సూచనల మేరకు చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు, కళాశాల సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవివరంగా అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, హెల్మెట్, సీట్బెల్ట్ వంటి కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.
PRINT TIME: September 16, 2026 06:31 PM
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: ట్రాఫిక్ సీఐ వెంకటేష్
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: ట్రాఫిక్ సీఐ వెంకటేష్
16-09-2026
9 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీల సూచనల మేరకు చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు, కళాశాల సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవివరంగా అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, హెల్మెట్, సీట్బెల్ట్ వంటి కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి