చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలోని మల్కాపురం వైన్స్ సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పెట్రోల్ మొబైల్-2 సిబ్బంది (హెచ్సీ-1226 సైదయ్య, హెచ్జీ-720) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడిని గుంటూరు జిల్లా తోట్లవల్లూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన అన్నవరపు నాగరాజు (35)గా గుర్తించారు. మృతుడు వెల్డింగ్ పని చేస్తుంటాడని, ఆయన తండ్రి పేరు జగజ్జీవన్ రావు అని పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ వెల్లడించారు.
PRINT TIME: September 20, 2026 06:43 PM
మల్కాపురం వైన్స్ సమీపంలో చెట్ల పొదల్లో వ్యక్తి మృతదేహం
మల్కాపురం వైన్స్ సమీపంలో చెట్ల పొదల్లో వ్యక్తి మృతదేహం
20-09-2026
225 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలోని మల్కాపురం వైన్స్ సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పెట్రోల్ మొబైల్-2 సిబ్బంది (హెచ్సీ-1226 సైదయ్య, హెచ్జీ-720) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడిని గుంటూరు జిల్లా తోట్లవల్లూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన అన్నవరపు నాగరాజు (35)గా గుర్తించారు. మృతుడు వెల్డింగ్ పని చేస్తుంటాడని, ఆయన తండ్రి పేరు జగజ్జీవన్ రావు అని పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి