మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామ పరిధిలోని కంబాలకుంట చెరువులో శనివారం స్థానికులతో పాటు ఈదులవాగు తండా, మరసకుంట తండా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దిగి చేపలు పట్టుకెళ్లారని మత్స్య కార్మిక సొసైటీ అధ్యక్షుడు పిట్టల శ్రీను, ఉపాధ్యక్షుడు కంటు శ్రీను, కార్యదర్శి వేట శివాజీ ఆరోపించారు. సుమారు రూ. 10 లక్షల విలువైన చేపలు కోల్పోయామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
PRINT TIME: September 20, 2026 07:48 AM
నేలమర్రి చేపల చెరువులో లూటీ
నేలమర్రి చేపల చెరువులో లూటీ
20-09-2026
11 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామ పరిధిలోని కంబాలకుంట చెరువులో శనివారం స్థానికులతో పాటు ఈదులవాగు తండా, మరసకుంట తండా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దిగి చేపలు పట్టుకెళ్లారని మత్స్య కార్మిక సొసైటీ అధ్యక్షుడు పిట్టల శ్రీను, ఉపాధ్యక్షుడు కంటు శ్రీను, కార్యదర్శి వేట శివాజీ ఆరోపించారు. సుమారు రూ. 10 లక్షల విలువైన చేపలు కోల్పోయామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి