చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) పర్సన్ ఇన్చార్జి కమిటీ చైర్పర్సన్గా ఈడ్డుల మస్తాన్ బాబు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార అధికారి నాగార్జున వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు.అలాగే పర్సన్ ఇన్ చార్జి కమిటీ సభ్యులుగా పర్నె శివా రెడ్డి (లింగారెడ్డిగూడెం), బొబ్బిల్ల రాజేందర్ (చౌటుప్పల్), సూర్కంటి లక్ష్మమ్మ (లింగారెడ్డిగూడెం), నల్ల నరేందర్ రెడ్డి (మందోళ్లగూడెం), జిక్కిడి వెంకటరెడ్డి (పెద్దకొండూరు), రావుల స్వామి (తంగడపల్లి), ఎర్ర పెంటయ్య (పీపల్ పహాడ్), పానుగోతు లచ్చిరాం (పీపల్ పహాడ్), గుర్రం మనోహర్ రెడ్డి (డీ. నాగారం), మల్కాపురం సుగుణమ్మ (డీ. నాగారం), మేకల దేవేందర్ రెడ్డి (ఖైతపూర్), బత్తుల శ్రీహరి (ధర్మోజీగూడెం) ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె. సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, పీఏసీఎస్ కార్యదర్శి వై. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి కమిటీ ప్రమాణ స్వీకారం
చౌటుప్పల్ పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి కమిటీ ప్రమాణ స్వీకారం
K.RAVI
చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) పర్సన్ ఇన్చార్జి కమిటీ చైర్పర్సన్గా ఈడ్డుల మస్తాన్ బాబు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార అధికారి నాగార్జున వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు.అలాగే పర్సన్ ఇన్ చార్జి కమిటీ సభ్యులుగా పర్నె శివా రెడ్డి (లింగారెడ్డిగూడెం), బొబ్బిల్ల రాజేందర్ (చౌటుప్పల్), సూర్కంటి లక్ష్మమ్మ (లింగారెడ్డిగూడెం), నల్ల నరేందర్ రెడ్డి (మందోళ్లగూడెం), జిక్కిడి వెంకటరెడ్డి (పెద్దకొండూరు), రావుల స్వామి (తంగడపల్లి), ఎర్ర పెంటయ్య (పీపల్ పహాడ్), పానుగోతు లచ్చిరాం (పీపల్ పహాడ్), గుర్రం మనోహర్ రెడ్డి (డీ. నాగారం), మల్కాపురం సుగుణమ్మ (డీ. నాగారం), మేకల దేవేందర్ రెడ్డి (ఖైతపూర్), బత్తుల శ్రీహరి (ధర్మోజీగూడెం) ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె. సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, పీఏసీఎస్ కార్యదర్శి వై. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి