Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 04:42 PM

గణేష్ నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకటరెడ్డి

గణేష్ నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకటరెడ్డి

గణేష్ నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకటరెడ్డి
19-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు, మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సీఐ వెంకటరెడ్డి సూచించారు. నిమజ్జనం ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను నీటి ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షించాలని తెలిపారు. చెరువుల వద్ద అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ శాఖల సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సహకరించాలని సీఐ వెంకటరెడ్డి కోరారు.

Sthanikam

గణేష్ నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకటరెడ్డి

Article Image

గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు, మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సీఐ వెంకటరెడ్డి సూచించారు. నిమజ్జనం ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను నీటి ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షించాలని తెలిపారు. చెరువుల వద్ద అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ శాఖల సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సహకరించాలని సీఐ వెంకటరెడ్డి కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News