నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో మోసం చేసిన వీరు, ఇప్పుడు 'జాబ్ మేళా' పేరుతో కొత్త నాటకాలాడుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..ఈ జాబ్ మేళాలో మొదట 25 వేల ఉద్యోగాలు అన్నారు, ఆ తర్వాత 3500 అన్నారు, తీరా చూస్తే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలను తెచ్చి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో సాగునీరు, కరెంటు లేక పచ్చని పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని, కనీసం రైతుల ఆక్రందనలను కూడా పట్టించుకోవట్లేదని విమర్శించారు.
PRINT TIME: September 19, 2026 07:24 AM
జాబ్ మేళాపై మాజీ ఎమ్మెల్యే బొల్లం విమర్శలు
జాబ్ మేళాపై మాజీ ఎమ్మెల్యే బొల్లం విమర్శలు
19-09-2026
9 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో మోసం చేసిన వీరు, ఇప్పుడు 'జాబ్ మేళా' పేరుతో కొత్త నాటకాలాడుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..ఈ జాబ్ మేళాలో మొదట 25 వేల ఉద్యోగాలు అన్నారు, ఆ తర్వాత 3500 అన్నారు, తీరా చూస్తే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలను తెచ్చి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో సాగునీరు, కరెంటు లేక పచ్చని పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని, కనీసం రైతుల ఆక్రందనలను కూడా పట్టించుకోవట్లేదని విమర్శించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి