Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దీక్ష.. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 08:02 PM

కిడ్నీ బాధితుడికి రూ.లక్ష ఎల్‌ఓసీ అందజేత

కిడ్నీ బాధితుడికి రూ.లక్ష ఎల్‌ఓసీ అందజేత

కిడ్నీ బాధితుడికి రూ.లక్ష ఎల్‌ఓసీ అందజేత
18-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాధితుడికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్థిక ఊరటనిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని 18వ వార్డుకు చెందిన పి.ఓంప్రకాశ్ అత్యవసర డయాసిలస్ చికిత్స నిమిత్తం రూ. 1,00,000 (లక్ష రూపాయిల) విలువగల LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శుక్రవారం నాయకులు అందజేశారు.బాధితుడి అత్యవసర పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించి, ఎల్‌ఓసీ మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కామిశెట్టి భాస్కర్, గుగులోతు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కిడ్నీ బాధితుడికి రూ.లక్ష ఎల్‌ఓసీ అందజేత

Article Image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాధితుడికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్థిక ఊరటనిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని 18వ వార్డుకు చెందిన పి.ఓంప్రకాశ్ అత్యవసర డయాసిలస్ చికిత్స నిమిత్తం రూ. 1,00,000 (లక్ష రూపాయిల) విలువగల LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శుక్రవారం నాయకులు అందజేశారు.బాధితుడి అత్యవసర పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించి, ఎల్‌ఓసీ మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కామిశెట్టి భాస్కర్, గుగులోతు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News