Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండో అంతస్తు నుంచి పడి విద్యార్థికి తీవ్రగాయాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 03:11 PM

సాయుధ పోరాట ఫలితమే తెలంగాణ విలీనం... తాటికొండ సీతయ్య exmpp

సాయుధ పోరాట ఫలితమే తెలంగాణ విలీనం... తాటికొండ సీతయ్య exmpp

సాయుధ పోరాట ఫలితమే తెలంగాణ విలీనం...  తాటికొండ సీతయ్య exmpp
18-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;నిజాం పాలనలో ఉండబడిన హైదరాబాద్ సంస్థానం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి స్వతంత్ర రాజ్యంగానే ఉన్నదనీ మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. మండల కేందo లో భీమిరెడ్డి స్మారక స్థూపం వద్ద నివాళి అర్పించి వారు మాట్లాడుతూ... అప్పటికే సాగుతున్న తెలంగాణా సాయుధాపోరాటం నిజాం లొంగిపోయి భారత్ లో కలపాలానే డిమాండ్ తో ఉదృతంగా పోరాడుతున్న తరుణంలో తప్పని సరి అయి భారత ప్రభుత్వం లో విలీనం కావడం జరిగిందనీ. పోరాటానికి తెలంగాణ సాయుధ పోరాట యోధులు భీమిరెడ్డి నర్సిమ్మారెడ్డి లాంటి ఎంతోమంది ప్రాణ త్యాగానికి తెగించి పోరాడిన వీరుల త్యాగ ఫలితాల పునాదుల మీదనే ప్రత్యేకరాష్ట్రం సిద్ధించ్చిందని మాజీ సీఎం కేసీఆర్ వారి బాటలోనే రాష్ట్రాన్ని సాధించి సంక్షేమ.. అభివృద్ధి అందిస్తుపాలన చేశారని. అమరవీరుల త్యాగాలను స్మరించివిధంగా ఈ రోజును జాతీయ సమైక్యత దినోత్సవం. గా పరిగణిస్తూ పాలన పదేండ్లు అందించారని అన్నారు.ఈ కార్యక్రమంలోఓరుగంటి అంతయ్య ప్రజానాయకులు గుండగాని రాములుగౌడ్, గుండగాని దుర్గయ్య. విరోజీనాయక్. సుధాకర్ నాయక్. గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న. కడారి దేవదాసు పూసపెల్లి యాదగిరి.. మట్టిపెల్లి వెంకట్ సోమయ్య గౌడ్. బైరోజు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సాయుధ పోరాట ఫలితమే తెలంగాణ విలీనం... తాటికొండ సీతయ్య exmpp

Article Image

తుంగతుర్తి;నిజాం పాలనలో ఉండబడిన హైదరాబాద్ సంస్థానం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి స్వతంత్ర రాజ్యంగానే ఉన్నదనీ మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. మండల కేందo లో భీమిరెడ్డి స్మారక స్థూపం వద్ద నివాళి అర్పించి వారు మాట్లాడుతూ... అప్పటికే సాగుతున్న తెలంగాణా సాయుధాపోరాటం నిజాం లొంగిపోయి భారత్ లో కలపాలానే డిమాండ్ తో ఉదృతంగా పోరాడుతున్న తరుణంలో తప్పని సరి అయి భారత ప్రభుత్వం లో విలీనం కావడం జరిగిందనీ. పోరాటానికి తెలంగాణ సాయుధ పోరాట యోధులు భీమిరెడ్డి నర్సిమ్మారెడ్డి లాంటి ఎంతోమంది ప్రాణ త్యాగానికి తెగించి పోరాడిన వీరుల త్యాగ ఫలితాల పునాదుల మీదనే ప్రత్యేకరాష్ట్రం సిద్ధించ్చిందని మాజీ సీఎం కేసీఆర్ వారి బాటలోనే రాష్ట్రాన్ని సాధించి సంక్షేమ.. అభివృద్ధి అందిస్తుపాలన చేశారని. అమరవీరుల త్యాగాలను స్మరించివిధంగా ఈ రోజును జాతీయ సమైక్యత దినోత్సవం. గా పరిగణిస్తూ పాలన పదేండ్లు అందించారని అన్నారు.ఈ కార్యక్రమంలోఓరుగంటి అంతయ్య ప్రజానాయకులు గుండగాని రాములుగౌడ్, గుండగాని దుర్గయ్య. విరోజీనాయక్. సుధాకర్ నాయక్. గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న. కడారి దేవదాసు పూసపెల్లి యాదగిరి.. మట్టిపెల్లి వెంకట్ సోమయ్య గౌడ్. బైరోజు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News