Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 09:15 PM

విమోచన దినోత్సవం.. మోదీ జన్మదిన వేడుకలు రామన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు

విమోచన దినోత్సవం.. మోదీ జన్మదిన వేడుకలు రామన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు

  విమోచన దినోత్సవం.. మోదీ జన్మదిన వేడుకలు  రామన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు
17-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

రామన్నపేట: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు బండ మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుభాష్‌ సెంటర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రపంచంలో భారత్‌ ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వనం అంజయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు కట్ట యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ సీనియర్‌ నాయకులు డోగుపర్తి సుభాష్‌, జెల్లా లక్ష్మీనారాయణ, మన్యం పద్మారెడ్డి, రాపోలు స్వామి, శనగొండ భిక్షమాచారి, భాస్కరాచారి, సురవి హరిబాబు, జనరల్‌ సెక్రటరీ జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్‌చారి, ఉపాధ్యక్షులు కంభంపాటి శివరంజన్‌, బట్టి రమేష్‌, కార్యదర్శులు గన్నెబోయిన మధు, బతుక నరేష్‌, రేపాక లింగస్వామి, ఏనూతుల సురేష్‌, మచ్చ మహేష్‌, బతుక సైదులు, తిరుమలేష్‌, పెండెం శ్రీను, ఘాట్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు


.

Sthanikam

విమోచన దినోత్సవం.. మోదీ జన్మదిన వేడుకలు రామన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు

Article Image

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

రామన్నపేట: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు బండ మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుభాష్‌ సెంటర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రపంచంలో భారత్‌ ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వనం అంజయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు కట్ట యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ సీనియర్‌ నాయకులు డోగుపర్తి సుభాష్‌, జెల్లా లక్ష్మీనారాయణ, మన్యం పద్మారెడ్డి, రాపోలు స్వామి, శనగొండ భిక్షమాచారి, భాస్కరాచారి, సురవి హరిబాబు, జనరల్‌ సెక్రటరీ జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్‌చారి, ఉపాధ్యక్షులు కంభంపాటి శివరంజన్‌, బట్టి రమేష్‌, కార్యదర్శులు గన్నెబోయిన మధు, బతుక నరేష్‌, రేపాక లింగస్వామి, ఏనూతుల సురేష్‌, మచ్చ మహేష్‌, బతుక సైదులు, తిరుమలేష్‌, పెండెం శ్రీను, ఘాట్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు


.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News