Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 05:58 PM

బాల్కొండ నియోజక వర్గంలో జోర్ధార్ గ కొనసాగుతున్న గణేష్ పూజలు

బాల్కొండ నియోజక వర్గంలో జోర్ధార్ గ కొనసాగుతున్న గణేష్ పూజలు

బాల్కొండ నియోజక వర్గంలో జోర్ధార్ గ కొనసాగుతున్న గణేష్ పూజలు
17-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ (నిజామాబాదు జిల్లా సెప్టెంబర్ 17:- నిజామాబాదు జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని గ్రామాల్లో గణేష్ పూజలు జోర్ధార్ గ కొన సాగుతున్నాయి. విఘ్నా లను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ఊరురా గణేష్ మండపాల భక్తులు గణేష్షుణ్ణి వేడు కొంటున్నారు.అనేక గణేష్ మండపల్లో భక్తులు జోరుగా భజనలు చేస్తూరు. ఇది ఇలా ఉండగా గత సంవత్సరo

కంటే ఈ సంవత్సరo కేవలం మట్టి గణపతులనే ప్రతి ష్టించడం విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని బాల్కొండ నియోజక వర్గంలోని గ్రామాల్లో సామజిక సేవా సంస్థలు ముందుకు రావడం తో విశ్వహిందూ పరిషద్ తరపున మట్టి వినాయకులను అనేక గ్రామాల్లో పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా బుధవారం రోజు బాల్కొండ లోని అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక గణపతి పూజ కార్యక్రమాన్ని మెడికల్ నరేందర్ ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకు లను పూజించటం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి కాలుష్యాన్ని నివారించిన్నట్లు అయిందని

అన్నారు.ప్రత్యేక పూజ లక్ష్మి ప్రసన్న కుటుంబం ద్వారా పూజ అనంతరం ప్రసాదం తో పాటు ఆల్ఫాహారం పంపిణి చేసారు,ఈ కార్యక్రమంలో గణేష్ జోషి,అంబటి నవీన్,బోట్ల రవీన్ ప్రసాద్, మధుసూదన్ రాజు, సుంకరి శ్రీనివాస్,లింగాగౌడ్,థౌట్ గంగాధర్, సీరియల జగన్,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాల్కొండ నియోజక వర్గంలో జోర్ధార్ గ కొనసాగుతున్న గణేష్ పూజలు

Article Image

ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ (నిజామాబాదు జిల్లా సెప్టెంబర్ 17:- నిజామాబాదు జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని గ్రామాల్లో గణేష్ పూజలు జోర్ధార్ గ కొన సాగుతున్నాయి. విఘ్నా లను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ఊరురా గణేష్ మండపాల భక్తులు గణేష్షుణ్ణి వేడు కొంటున్నారు.అనేక గణేష్ మండపల్లో భక్తులు జోరుగా భజనలు చేస్తూరు. ఇది ఇలా ఉండగా గత సంవత్సరo

కంటే ఈ సంవత్సరo కేవలం మట్టి గణపతులనే ప్రతి ష్టించడం విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని బాల్కొండ నియోజక వర్గంలోని గ్రామాల్లో సామజిక సేవా సంస్థలు ముందుకు రావడం తో విశ్వహిందూ పరిషద్ తరపున మట్టి వినాయకులను అనేక గ్రామాల్లో పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా బుధవారం రోజు బాల్కొండ లోని అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక గణపతి పూజ కార్యక్రమాన్ని మెడికల్ నరేందర్ ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకు లను పూజించటం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి కాలుష్యాన్ని నివారించిన్నట్లు అయిందని

అన్నారు.ప్రత్యేక పూజ లక్ష్మి ప్రసన్న కుటుంబం ద్వారా పూజ అనంతరం ప్రసాదం తో పాటు ఆల్ఫాహారం పంపిణి చేసారు,ఈ కార్యక్రమంలో గణేష్ జోషి,అంబటి నవీన్,బోట్ల రవీన్ ప్రసాద్, మధుసూదన్ రాజు, సుంకరి శ్రీనివాస్,లింగాగౌడ్,థౌట్ గంగాధర్, సీరియల జగన్,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News