రామన్నపేట: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీల నరసింహ, వార్డు సభ్యులు బజ్జూరు నరసింహ, నీల ఐలయ్య, రేగులగడ్డ మణెమ్మ, నాలిక నరసింహ, గ్రామపంచాయతీ కార్యదర్శి విటల్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, వీవీబీకేలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ యువత, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి