Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిమజ్జనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఆరుగురు విద్యార్థులు మృతి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 11:24 PM

అంగన్వాడీ భవనానికి భూమిపూజ..!

అంగన్వాడీ భవనానికి భూమిపూజ..!

అంగన్వాడీ భవనానికి భూమిపూజ..!
16-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండలం సీతానగరం గ్రామంలో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ బాదావత్ వీరయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. నూతన భవనం పూర్తయితే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందుతాయని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ వసంత , గ్రామపంచాయతీ కార్యదర్శి నవిత ,విజయ రాఘవపురం సర్పంచ్ సుంకర పిచ్చయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పల్లపు సతీష్, మాజీ సర్పంచ్ కొల్లు వరప్రసాద్ రావు ,సీనియర్ జర్నలిస్ట్ పడిశాల నాగరాజు, లెక్కల సుధాకర్, పుల్లూరు మైసయ్య, సూరపల్లి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పుల్లూరు శివాజీ, సిరపంగి వినయ్, సురపల్లి స్వామి, NSUI అధ్యక్షులు గోగుల లక్ష్మణ్ , పల్లపు విశ్వేశ్వరరావు, పడిశాల ఉదయ్ , కొల్లు సత్యనారాయణ, పల్లపు ఎంకన్న, పుల్లూరు పెద్ద రామయ్య, వరుకుప్పల ఎల్లయ్య, గుడిపూడి హరి ప్రసాద్,వరికుప్పల రాంబాబు, సురపల్లి నాగరాజు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీ భవనానికి భూమిపూజ..!

Article Image

మునగాల మండలం సీతానగరం గ్రామంలో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ బాదావత్ వీరయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. నూతన భవనం పూర్తయితే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందుతాయని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ వసంత , గ్రామపంచాయతీ కార్యదర్శి నవిత ,విజయ రాఘవపురం సర్పంచ్ సుంకర పిచ్చయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పల్లపు సతీష్, మాజీ సర్పంచ్ కొల్లు వరప్రసాద్ రావు ,సీనియర్ జర్నలిస్ట్ పడిశాల నాగరాజు, లెక్కల సుధాకర్, పుల్లూరు మైసయ్య, సూరపల్లి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పుల్లూరు శివాజీ, సిరపంగి వినయ్, సురపల్లి స్వామి, NSUI అధ్యక్షులు గోగుల లక్ష్మణ్ , పల్లపు విశ్వేశ్వరరావు, పడిశాల ఉదయ్ , కొల్లు సత్యనారాయణ, పల్లపు ఎంకన్న, పుల్లూరు పెద్ద రామయ్య, వరుకుప్పల ఎల్లయ్య, గుడిపూడి హరి ప్రసాద్,వరికుప్పల రాంబాబు, సురపల్లి నాగరాజు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News