Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిమజ్జనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఆరుగురు విద్యార్థులు మృతి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 11:25 PM

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్
16-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామానికి చెందిన జడిగల మంగయ్య ఇటీవల మండల కేంద్రంలోజరిగినరోడ్డుప్రమాదంలోమరణించగా బుధవారం నేలమర్రి గ్రామంలో మంగయ్య నివాసంలో జరిగిన ఆయన దశదినకర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని మంగయ్య

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి తీవ్ర సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.అదేవిధంగా నేలమర్రి గ్రామానికి చెందిన గంగరబోయిన వెంకన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తన ఇంటి వద్ద వైద్యం చేయించుకుంటున్న వెంకన్నను మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, నేల మర్రి గ్రామ సర్పంచ్ రాంపగు సుందరయ్య, మాజీ జెడ్పిటిసి కోళ్ల ఉపేందర్, నర్రా వెంకటరెడ్డి, లచ్చిరెడ్డి, గడ్డం లింగయ్య,ఎల్పి రామయ్య, కాపర్తి మణికంఠ కుమార్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్

Article Image

మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామానికి చెందిన జడిగల మంగయ్య ఇటీవల మండల కేంద్రంలోజరిగినరోడ్డుప్రమాదంలోమరణించగా బుధవారం నేలమర్రి గ్రామంలో మంగయ్య నివాసంలో జరిగిన ఆయన దశదినకర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని మంగయ్య

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి తీవ్ర సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.అదేవిధంగా నేలమర్రి గ్రామానికి చెందిన గంగరబోయిన వెంకన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తన ఇంటి వద్ద వైద్యం చేయించుకుంటున్న వెంకన్నను మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, నేల మర్రి గ్రామ సర్పంచ్ రాంపగు సుందరయ్య, మాజీ జెడ్పిటిసి కోళ్ల ఉపేందర్, నర్రా వెంకటరెడ్డి, లచ్చిరెడ్డి, గడ్డం లింగయ్య,ఎల్పి రామయ్య, కాపర్తి మణికంఠ కుమార్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News