Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరవ వసంతంలోకి అడుగుపెట్టిన చౌటుప్పల్ కోర్టు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 09:10 PM

బస్సులు గ్రామంలోకి రావాలి.. కళాశాల విద్యార్థులు ప్రజల డిమాండ్

బస్సులు గ్రామంలోకి రావాలి.. కళాశాల విద్యార్థులు ప్రజల డిమాండ్

బస్సులు గ్రామంలోకి రావాలి.. కళాశాల విద్యార్థులు ప్రజల డిమాండ్
16-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల కేంద్రం మీదుగా జాతీయ రహదారి 161పై బస్సులు వెళ్తున్నప్పటికీ, గ్రామంలోకి బస్సులు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బుధవారం గ్రామస్తులు, విద్యార్థులు కలిసి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. బస్సులు గ్రామం మీదుగా నడిపించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మనూర్ గ్రామంలోకి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నాలో మన్నాన్ పటేల్, కాజా సాబ్, కార్తీక్ రెడ్డి, అంజన్నతో పాటు పలువురు గ్రామస్తులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

బస్సులు గ్రామంలోకి రావాలి.. కళాశాల విద్యార్థులు ప్రజల డిమాండ్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల కేంద్రం మీదుగా జాతీయ రహదారి 161పై బస్సులు వెళ్తున్నప్పటికీ, గ్రామంలోకి బస్సులు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బుధవారం గ్రామస్తులు, విద్యార్థులు కలిసి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. బస్సులు గ్రామం మీదుగా నడిపించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మనూర్ గ్రామంలోకి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నాలో మన్నాన్ పటేల్, కాజా సాబ్, కార్తీక్ రెడ్డి, అంజన్నతో పాటు పలువురు గ్రామస్తులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News