పటాన్చెరు: వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామ శివారులోని శిరీష అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లగా ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో పెద్దకంజర్ల గ్రామంలో, అనాథాశ్రమంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
PRINT TIME: September 16, 2026 11:31 PM
నిమజ్జనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఆరుగురు విద్యార్థులు మృతి
నిమజ్జనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఆరుగురు విద్యార్థులు మృతి
16-09-2026
269 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
పటాన్చెరు: వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామ శివారులోని శిరీష అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లగా ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో పెద్దకంజర్ల గ్రామంలో, అనాథాశ్రమంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి