జిల్లా కేంద్రంలో నిర్వహించిన నేషనల్ సైన్స్ సెమినార్ లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి లో ద్వితీయ బహుమతి సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047 అంశం పై భువనగిరి జిల్లా కేంద్రం లోని బీచ్ మహల్ హై స్కూల్ లో నిర్వహించిన సెమినార్ లో క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తస్లీం ఖానం, ఎస్. శ్రీకారుణ్య పాల్గొని తమ అద్భుతమైన వీడియో ప్రదర్శన, అంశం పై విశ్లేషణ తో అందరినీ ఆకట్టుకుని జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించినట్లు ఆయన తెలిపారు. గైడ్ టీచర్ మురళి సార్, విద్యార్థులకు సహకారం అందించిన ఉపాద్యాయులను ఆయనతో పాటు, పాఠశాల ప్రిన్సిపాల్ బి.సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె.వి. ఎన్ ఎస్ మణి, పాఠశాల ఉపాద్యాయులు అభినందించారు
PRINT TIME: September 17, 2026 04:47 PM
నేషనల్ సైన్స్ సెమినార్ లో క్రిష్ణవేణి విద్యార్థికి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి.
నేషనల్ సైన్స్ సెమినార్ లో క్రిష్ణవేణి విద్యార్థికి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి.
17-09-2026
10 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
జిల్లా కేంద్రంలో నిర్వహించిన నేషనల్ సైన్స్ సెమినార్ లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి లో ద్వితీయ బహుమతి సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047 అంశం పై భువనగిరి జిల్లా కేంద్రం లోని బీచ్ మహల్ హై స్కూల్ లో నిర్వహించిన సెమినార్ లో క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తస్లీం ఖానం, ఎస్. శ్రీకారుణ్య పాల్గొని తమ అద్భుతమైన వీడియో ప్రదర్శన, అంశం పై విశ్లేషణ తో అందరినీ ఆకట్టుకుని జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించినట్లు ఆయన తెలిపారు. గైడ్ టీచర్ మురళి సార్, విద్యార్థులకు సహకారం అందించిన ఉపాద్యాయులను ఆయనతో పాటు, పాఠశాల ప్రిన్సిపాల్ బి.సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె.వి. ఎన్ ఎస్ మణి, పాఠశాల ఉపాద్యాయులు అభినందించారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి