Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 02:28 PM

తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా

తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా

తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా
17-09-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్‌


చిట్యాల: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణకు స్వాతంత్ర్యం లభించేందుకు కృషి చేసిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

. అనంతరం బాటసారులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్నగౌడ్, జయవరపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, సీనియర్ నాయకులు గోషిక వెంకటేష్, కంచర్ల శంకర్‌రెడ్డి, పాల రవివర్మ, దొడ్డు భాగ్యమ్మ, మల్లారెడ్డి, జోగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా

Article Image

జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్‌


చిట్యాల: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణకు స్వాతంత్ర్యం లభించేందుకు కృషి చేసిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

. అనంతరం బాటసారులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్నగౌడ్, జయవరపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, సీనియర్ నాయకులు గోషిక వెంకటేష్, కంచర్ల శంకర్‌రెడ్డి, పాల రవివర్మ, దొడ్డు భాగ్యమ్మ, మల్లారెడ్డి, జోగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News