Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 06:59 PM

మోదీ బర్త్‌డే.. శివాలయంలో ప్రత్యేక పూజలు.

మోదీ బర్త్‌డే.. శివాలయంలో ప్రత్యేక పూజలు.

మోదీ బర్త్‌డే.. శివాలయంలో ప్రత్యేక పూజలు.
17-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపులలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు.. మొక్కలు నాటిన నేతలు.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మునిపంపుల గ్రామంలోని శివాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్‌ నాయకుడు కనెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరాలని, దేశం ప్రపంచంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.అనంతరం నాయకులు మొక్కలు నాటారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డోగిపర్తి భాస్కర్, ఏలూరి రవి, యాదాసు లక్ష్మణ్, మామిండ్ల కృష్ణ, కొమిరి తిరుమలేష్, బూడిద కిరణ్, కర్నాటి నరేష్, పాలాల శేఖర్, పున్న శ్రీకాంత్, సూరపల్లి వీరేందర్, బూడిద ఉదయ్, తంగళ్లపల్లి నందకిశోర్, కూరెళ్ల రామకృష్ణ, కర్నాటి రాము, గాడె స్వామి, గాడె అశోక్, చరణ్‌సాయి, మామిండ్ల నాగమ్మ, బూడిద నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోదీ బర్త్‌డే.. శివాలయంలో ప్రత్యేక పూజలు.

Article Image

మునిపంపులలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు.. మొక్కలు నాటిన నేతలు.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మునిపంపుల గ్రామంలోని శివాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్‌ నాయకుడు కనెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరాలని, దేశం ప్రపంచంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.అనంతరం నాయకులు మొక్కలు నాటారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డోగిపర్తి భాస్కర్, ఏలూరి రవి, యాదాసు లక్ష్మణ్, మామిండ్ల కృష్ణ, కొమిరి తిరుమలేష్, బూడిద కిరణ్, కర్నాటి నరేష్, పాలాల శేఖర్, పున్న శ్రీకాంత్, సూరపల్లి వీరేందర్, బూడిద ఉదయ్, తంగళ్లపల్లి నందకిశోర్, కూరెళ్ల రామకృష్ణ, కర్నాటి రాము, గాడె స్వామి, గాడె అశోక్, చరణ్‌సాయి, మామిండ్ల నాగమ్మ, బూడిద నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News