Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 10:15 PM

మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు

మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు

మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు
17-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పెద్ద శంకరంపేటలో 161 నాందేడ్ జాతీయ రహదారి చీలపల్లి బ్రిడ్జి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశీర్వాద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీపాలు వెలిగించి ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు కోణం విఠల్,జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ, మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు బుగుడాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణ, బీజేపీ నాయకులు బోల శంకర్, అనిల్, పట్నం మాణిక్యం, నర్సింలుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు

Article Image

పెద్ద శంకరంపేటలో 161 నాందేడ్ జాతీయ రహదారి చీలపల్లి బ్రిడ్జి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశీర్వాద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీపాలు వెలిగించి ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు కోణం విఠల్,జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ, మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు బుగుడాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణ, బీజేపీ నాయకులు బోల శంకర్, అనిల్, పట్నం మాణిక్యం, నర్సింలుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News