నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారవేయాల్సిన విధానంపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. అనంతరం స్వచ్ఛతను పాటిస్తామని సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,టీఎంసీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
PRINT TIME: September 17, 2026 10:13 PM
పరిశుభ్రతపై అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్
పరిశుభ్రతపై అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్
17-09-2026
29 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారవేయాల్సిన విధానంపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. అనంతరం స్వచ్ఛతను పాటిస్తామని సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,టీఎంసీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి