Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 10:14 PM

ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం.. రోగులకు పండ్ల పంపిణీ చేసిన: నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం

ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం.. రోగులకు పండ్ల పంపిణీ చేసిన: నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం

ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం.. రోగులకు పండ్ల పంపిణీ చేసిన: నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం
17-09-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఆర్‌ఎం డాక్టర్, వైద్య సిబ్బంది సమక్షంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రభాకర్, రాయికోడ్ మండల అధ్యక్షులు కె. శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. రోగుల పట్ల మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం.. రోగులకు పండ్ల పంపిణీ చేసిన: నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం

Article Image

నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఆర్‌ఎం డాక్టర్, వైద్య సిబ్బంది సమక్షంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రభాకర్, రాయికోడ్ మండల అధ్యక్షులు కె. శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. రోగుల పట్ల మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News