Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 11:33 PM

పంతంగి ​అయోధ్య నగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు

పంతంగి ​అయోధ్య నగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు

పంతంగి ​అయోధ్య నగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు
17-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పూజలు నిర్వహించిన వార్డు సభ్యురాలు శ్వేతా- ప్రవీణ్ యాదవ్

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం అయోధ్య నగర్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తొమ్మిదవ వార్డు సభ్యురాలు జి.శ్వేతా- ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో మండపంలో ప్రతిష్టించిన గణనాథునికి ప్రత్యేక పూజలు, అర్చనా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు.​ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Sthanikam

పంతంగి ​అయోధ్య నగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు

Article Image

పూజలు నిర్వహించిన వార్డు సభ్యురాలు శ్వేతా- ప్రవీణ్ యాదవ్

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం అయోధ్య నగర్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. తొమ్మిదవ వార్డు సభ్యురాలు జి.శ్వేతా- ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో మండపంలో ప్రతిష్టించిన గణనాథునికి ప్రత్యేక పూజలు, అర్చనా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు.​ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News