Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 10:51 PM

వెంకటరమణ కాలనీలో వైభవంగా అన్నదానం

వెంకటరమణ కాలనీలో వైభవంగా అన్నదానం

వెంకటరమణ కాలనీలో వైభవంగా అన్నదానం
18-09-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పాల్గొన్న చెరుకు స్వాతి-శివకుమార్ దంపతులు

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు వలిగొండ రోడ్డులో ఉన్న వెంకటరమణ కాలనీలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చెరుకు స్వాతి-శివకుమార్ దంపతులు కాలనీవాసులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదానం చేయడం ఎంతో పుణ్యఫలమని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాలనీవాసుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అన్నదాన పోషకులు జోర్కా రాజు-లహరి దంపతులకు, తమను ఆహ్వానించిన నిర్వహణ కమిటీ సభ్యులకు స్వాతి-శివకుమార్ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వెంకటరమణ కాలనీలో వైభవంగా అన్నదానం

Article Image

పాల్గొన్న చెరుకు స్వాతి-శివకుమార్ దంపతులు

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు వలిగొండ రోడ్డులో ఉన్న వెంకటరమణ కాలనీలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చెరుకు స్వాతి-శివకుమార్ దంపతులు కాలనీవాసులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదానం చేయడం ఎంతో పుణ్యఫలమని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాలనీవాసుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అన్నదాన పోషకులు జోర్కా రాజు-లహరి దంపతులకు, తమను ఆహ్వానించిన నిర్వహణ కమిటీ సభ్యులకు స్వాతి-శివకుమార్ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News