మనూర్ మండలంలోని గట్టులింగంపల్లి గ్రామానికి చెందిన అప్పారావు నారాయణఖేడ్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అలాగే ఎల్గోయి గ్రామానికి చెందిన దావూద్, బెల్లాపూర్ మాజీ ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, పులుకుర్తి గ్రామానికి చెందిన విట్టల్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకుని వారి నివాసాలకు వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్ రావు పటేల్, మాజీ జడ్పీటీసీ నాగేందర్, సర్పంచ్ తుకారాం, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, ఉప సర్పంచ్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
PRINT TIME: September 19, 2026 08:00 PM
అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
19-09-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మనూర్ మండలంలోని గట్టులింగంపల్లి గ్రామానికి చెందిన అప్పారావు నారాయణఖేడ్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అలాగే ఎల్గోయి గ్రామానికి చెందిన దావూద్, బెల్లాపూర్ మాజీ ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, పులుకుర్తి గ్రామానికి చెందిన విట్టల్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకుని వారి నివాసాలకు వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్ రావు పటేల్, మాజీ జడ్పీటీసీ నాగేందర్, సర్పంచ్ తుకారాం, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, ఉప సర్పంచ్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి