Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 09:02 PM

శాంతిభద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్

శాంతిభద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్

శాంతిభద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్
19-09-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు: ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్

రానున్న వినాయక నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ లో పోలీసులు శనివారం భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ పి.మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ జి.మన్మధ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది, సాయుధ బలగాలు కలసి తంగడపల్లి గ్రామం నుంచి తంగడపల్లి చౌరస్తా వరకు ఈ మార్చ్ చేపట్టారు.​ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... నిమజ్జన వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు.

Sthanikam

శాంతిభద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్

Article Image

వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు: ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్

రానున్న వినాయక నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ లో పోలీసులు శనివారం భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ పి.మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ జి.మన్మధ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది, సాయుధ బలగాలు కలసి తంగడపల్లి గ్రామం నుంచి తంగడపల్లి చౌరస్తా వరకు ఈ మార్చ్ చేపట్టారు.​ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... నిమజ్జన వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News