Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 09:37 PM

పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
19-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గణపతి మండపం వద్ద విఘ్నేశ్వరునికి పూజలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో వెలసిన గణపతి మండపం వద్ద హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు, గ్రామస్తులకు యూత్ సభ్యులు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు సేవ చేయాలనే సత్సంకల్పంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. భక్తిభావంతో పాటు సేవాదృక్పథాన్ని పెంపొందించుకోవడానికే ఈ వేడుకలు వేదికగా నిలుస్తున్నాయన్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో యువత ఇలాంటి సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం పట్ల గ్రామ పెద్దలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు ఆనగంటి వెంకటేష్, బాలగోని రవి, దబ్బటి యాదయ్య, అంతటి వెంకటేష్, కొమ్మగోని వెంకటేష్, ఆనగంటి మహేష్, బొడిగె శీను, బొడిగె నాగరాజు, షేక్ జానీ, షేక్ జహంగీర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

Article Image

గణపతి మండపం వద్ద విఘ్నేశ్వరునికి పూజలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో వెలసిన గణపతి మండపం వద్ద హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు, గ్రామస్తులకు యూత్ సభ్యులు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు సేవ చేయాలనే సత్సంకల్పంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. భక్తిభావంతో పాటు సేవాదృక్పథాన్ని పెంపొందించుకోవడానికే ఈ వేడుకలు వేదికగా నిలుస్తున్నాయన్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో యువత ఇలాంటి సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం పట్ల గ్రామ పెద్దలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు ఆనగంటి వెంకటేష్, బాలగోని రవి, దబ్బటి యాదయ్య, అంతటి వెంకటేష్, కొమ్మగోని వెంకటేష్, ఆనగంటి మహేష్, బొడిగె శీను, బొడిగె నాగరాజు, షేక్ జానీ, షేక్ జహంగీర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News