Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 09:19 PM

రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యత్వంపై అవగాహన

రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యత్వంపై అవగాహన

రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యత్వంపై అవగాహన
18-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్ పి ఓ) సభ్యత్వం, సహకార సంఘాల ద్వారా రైతులకు అందే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎఫ్ పి ఓలో సభ్యులుగా చేరడం ద్వారా సమష్టిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలు, మార్కెటింగ్ వంటి అంశాల్లో మెరుగైన అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. రైతుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్ బోయపెల్లి స్వామి, వార్డు సభ్యులు, పిఎసిఎస్ సీఈవో రాజు రెడ్డి, ఎఫ్ పి ఓ సీఈవో వీరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యత్వంపై అవగాహన

Article Image

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్ పి ఓ) సభ్యత్వం, సహకార సంఘాల ద్వారా రైతులకు అందే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎఫ్ పి ఓలో సభ్యులుగా చేరడం ద్వారా సమష్టిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలు, మార్కెటింగ్ వంటి అంశాల్లో మెరుగైన అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. రైతుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్ బోయపెల్లి స్వామి, వార్డు సభ్యులు, పిఎసిఎస్ సీఈవో రాజు రెడ్డి, ఎఫ్ పి ఓ సీఈవో వీరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News