Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 09:10 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దీక్ష..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దీక్ష..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దీక్ష..
18-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి జర్నలిస్టుల సంఘీభావం.


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ నల్లగొండలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నార్కట్‌పల్లి జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దీక్షలో జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్‌రెడ్డి, దోటి శ్రీనివాస్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నార్కట్‌పల్లి టీయూడబ్ల్యూజే–ఐజేయూ మండల కమిటీ నాయకులు దీక్షకు మద్దతు ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రజ్ఞాపురం శివశంకర్, మండల అధ్యక్షుడు పసునూరి చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు బాసెట్టి శ్రీనివాస్, కోశాధికారి సోమ వెంకటరెడ్డి, సభ్యులు రాధారపు రమేష్, కన్నబోయిన నరసింహ, శిరిశెట్టి సంతోష్, గూడూరు అంజిరెడ్డి, కే. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దీక్ష..

Article Image

నార్కట్‌పల్లి జర్నలిస్టుల సంఘీభావం.


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ నల్లగొండలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నార్కట్‌పల్లి జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దీక్షలో జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్‌రెడ్డి, దోటి శ్రీనివాస్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నార్కట్‌పల్లి టీయూడబ్ల్యూజే–ఐజేయూ మండల కమిటీ నాయకులు దీక్షకు మద్దతు ప్రకటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రజ్ఞాపురం శివశంకర్, మండల అధ్యక్షుడు పసునూరి చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు బాసెట్టి శ్రీనివాస్, కోశాధికారి సోమ వెంకటరెడ్డి, సభ్యులు రాధారపు రమేష్, కన్నబోయిన నరసింహ, శిరిశెట్టి సంతోష్, గూడూరు అంజిరెడ్డి, కే. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News