మునగాల మండల రైతులకు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం 10 గంటలకు మునగాల మండల కేంద్రంలోని గణపవరం రోడ్డులోని రైతు వేదికలో కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మునగాల మండల వ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులు శిక్షణకు హాజరై సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందాలని రైతులను ఆయన కోరారు..
PRINT TIME: September 18, 2026 09:14 PM
రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం
రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం
18-09-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల రైతులకు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం 10 గంటలకు మునగాల మండల కేంద్రంలోని గణపవరం రోడ్డులోని రైతు వేదికలో కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మునగాల మండల వ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులు శిక్షణకు హాజరై సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందాలని రైతులను ఆయన కోరారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి