ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ ఉద్యమ నాయకులు
రామన్నపేట, సెప్టెంబర్ 18:
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు రామన్నపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డా. చీమ శ్రీనివాస్ రావు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు ఎస్కే చాంద్, బందెల రాములు, రెబ్బాస్ రాములు, నోముల శంకర్, బొడ్డుపల్లి లింగయ్య, డాక్టర్ నకిరేకల్ అశోక్, డాక్టర్ కొండ మల్లేశం గౌడ్, చోల్లేటి పాండురంగ చారి, లెంకల సత్యం, మర్రి పరమేష్, తెల్ల మోహన్, చిందం లింగయ్య, నక్క శంకరయ్య, గంగుల వెంకటరెడ్డి, బోయ సైదులు, ఆళ్ల హరికృష్ణ, నంగునూరు క్రాంతి, నంగునూరు విజయ్, గొలుసుల ప్రసాద్, ఆవుల నరేందర్, భీంపాక ఉమా, ఎండి ఇమామ్, గడ్డం యాదగిరి, కైరం కొండ సంతోష్, మద్దెగల నరసింహ, స్కైలాబ్, నారపాక అశోక్, రాచ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి