Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కిడ్నీ బాధితుడికి రూ.లక్ష ఎల్‌ఓసీ అందజేత అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 07:03 PM

ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ దుస్థితి. ఎనిమిదేళ్లుగా పరిష్కారం కాని సమస్య.

ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ దుస్థితి. ఎనిమిదేళ్లుగా పరిష్కారం కాని సమస్య.

ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ దుస్థితి.  ఎనిమిదేళ్లుగా పరిష్కారం కాని సమస్య.
18-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ అధ్వానంగా మారి నిరుపయోగంగా ఉందని బీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు మేడి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. హాల్‌ అభివృద్ధి కోసం 2018లో అప్పటి ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు.

దాదాపు ఎనిమిదేళ్లు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కమ్యూనిటీ హాల్‌కు మరమ్మతులు చేపట్టి విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఎస్సీ కుటుంబాలు, మహిళలు, యువత, ప్రజా కార్యక్రమాలకు ఉపయోగపడేలా హాల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 2018లో ఇచ్చిన వినతిపత్రంపై ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని మేడి రాజు డిమాండ్‌ చేశారు.

Sthanikam

ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ దుస్థితి. ఎనిమిదేళ్లుగా పరిష్కారం కాని సమస్య.

Article Image

రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ అధ్వానంగా మారి నిరుపయోగంగా ఉందని బీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు మేడి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. హాల్‌ అభివృద్ధి కోసం 2018లో అప్పటి ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు.

దాదాపు ఎనిమిదేళ్లు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కమ్యూనిటీ హాల్‌కు మరమ్మతులు చేపట్టి విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఎస్సీ కుటుంబాలు, మహిళలు, యువత, ప్రజా కార్యక్రమాలకు ఉపయోగపడేలా హాల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 2018లో ఇచ్చిన వినతిపత్రంపై ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని మేడి రాజు డిమాండ్‌ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News