Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కిడ్నీ బాధితుడికి రూ.లక్ష ఎల్‌ఓసీ అందజేత అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 07:05 PM

పేదల ఆకలి తీర్చడం అభినందనీయం. అన్నదాన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మజీద్, ఏసీపీ రాజ్ వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి.

పేదల ఆకలి తీర్చడం అభినందనీయం. అన్నదాన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మజీద్, ఏసీపీ రాజ్ వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి.

పేదల ఆకలి తీర్చడం అభినందనీయం. అన్నదాన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మజీద్, ఏసీపీ రాజ్ వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి.
18-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చాదర్‌ఘాట్, సెప్టెంబర్ 18:

సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని చాటిచెప్పేలా చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానంద్ నగర్‌లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాలగంగాధర్ తిలక్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు బిపిన్ సిద్ధార్థ్, మహేష్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజల కోసం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ మజీద్, ఏసీపీ రాజ్ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. పీస్ కమిటీ ప్రెసిడెంట్ ప్రతినిధి నారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ముఖ్య అతిథులు తమ చేతుల మీదుగా అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలకు పోలీసు శాఖ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు, ప్రముఖ నాయకులు అజీజ్ ఖాద్రీ, పోలీస్ శాంతి కమిటీ సభ్యులు, దయానంద్ నగర్ ప్రాంత ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పేదల ఆకలి తీర్చడం అభినందనీయం. అన్నదాన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మజీద్, ఏసీపీ రాజ్ వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి.

Article Image

చాదర్‌ఘాట్, సెప్టెంబర్ 18:

సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని చాటిచెప్పేలా చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానంద్ నగర్‌లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాలగంగాధర్ తిలక్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు బిపిన్ సిద్ధార్థ్, మహేష్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజల కోసం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ మజీద్, ఏసీపీ రాజ్ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. పీస్ కమిటీ ప్రెసిడెంట్ ప్రతినిధి నారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ముఖ్య అతిథులు తమ చేతుల మీదుగా అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలకు పోలీసు శాఖ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు, ప్రముఖ నాయకులు అజీజ్ ఖాద్రీ, పోలీస్ శాంతి కమిటీ సభ్యులు, దయానంద్ నగర్ ప్రాంత ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News