Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కిడ్నీ బాధితుడికి రూ.లక్ష ఎల్‌ఓసీ అందజేత అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 07:05 PM

సుక్కమ్మ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.

సుక్కమ్మ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.

సుక్కమ్మ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.
18-09-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన ఉడతల శ్రీను తల్లి సుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మునిపంపుల గ్రామానికి చేరుకుని సుక్కమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, పల్లివాడ, ఇంద్రపాలనగరం సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీ, సర్పంచులు గాదె పారిజాత, డోగ్గిపర్తి జానకి రాములు, రేఖ యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మామిళ్ల అశోక్, ఉప సర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్ పాల్గొన్నారు.

అలాగే నాయకులు బత్తుల వెంకన్న, ఆవుల నరేందర్, మామిడి పాండురెడ్డి, మామిళ్ల కుమార్, ఆవుల శ్రీధర్, వార్డు సభ్యులు మేకల రాములు, కూనూరు లక్ష్మమ్మతో పాటు కాయ యాదయ్య, గుండాల గణేష్, కూనూరు లింగస్వామి, ఎడవెల్లి నరసింహ, యాదయ్య, వెంకన్న, శంకర్ తదితరులు పాల్గొని సుక్కమ్మ మృతదేహానికి నివాళులర్పించారు.

Sthanikam

సుక్కమ్మ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.

Article Image

రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన ఉడతల శ్రీను తల్లి సుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మునిపంపుల గ్రామానికి చేరుకుని సుక్కమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, పల్లివాడ, ఇంద్రపాలనగరం సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీ, సర్పంచులు గాదె పారిజాత, డోగ్గిపర్తి జానకి రాములు, రేఖ యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మామిళ్ల అశోక్, ఉప సర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్ పాల్గొన్నారు.

అలాగే నాయకులు బత్తుల వెంకన్న, ఆవుల నరేందర్, మామిడి పాండురెడ్డి, మామిళ్ల కుమార్, ఆవుల శ్రీధర్, వార్డు సభ్యులు మేకల రాములు, కూనూరు లక్ష్మమ్మతో పాటు కాయ యాదయ్య, గుండాల గణేష్, కూనూరు లింగస్వామి, ఎడవెల్లి నరసింహ, యాదయ్య, వెంకన్న, శంకర్ తదితరులు పాల్గొని సుక్కమ్మ మృతదేహానికి నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News