చిట్యాల: ముత్యాలమ్మగూడెంలో శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో పాలకూరి శ్రీధర్ గౌడ్–శ్రీవాణి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులను యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కౌన్సిలర్ ఎరుపుల పరమేష్, అజీమ్, ఇబ్రహీం, బెల్లీ సత్తయ్య, రెముడాల లింగస్వామి, పాల శివ, జావిద్, కమిటీ సభ్యులు జగిని బిక్షం రెడ్డి, యాదయ్య, నరసింహ, భాను, శేఖర్, శ్రీకాంత్, ప్రశాంత్, వరుణ్, శివ, గణేష్, సాయి కుమార్, ధ్రువ, వినయ్, చందు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 19, 2026 08:34 AM
అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్
అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్
19-09-2026
19 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల: ముత్యాలమ్మగూడెంలో శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో పాలకూరి శ్రీధర్ గౌడ్–శ్రీవాణి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులను యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కౌన్సిలర్ ఎరుపుల పరమేష్, అజీమ్, ఇబ్రహీం, బెల్లీ సత్తయ్య, రెముడాల లింగస్వామి, పాల శివ, జావిద్, కమిటీ సభ్యులు జగిని బిక్షం రెడ్డి, యాదయ్య, నరసింహ, భాను, శేఖర్, శ్రీకాంత్, ప్రశాంత్, వరుణ్, శివ, గణేష్, సాయి కుమార్, ధ్రువ, వినయ్, చందు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి