Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:00 AM

చిట్యాల పాఠశాలలో ‘నో బ్యాగ్ డే’

చిట్యాల పాఠశాలలో ‘నో బ్యాగ్ డే’

చిట్యాల పాఠశాలలో ‘నో బ్యాగ్ డే’
20-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆకట్టుకున్న పిల్లల నృత్య ప్రదర్శనలు..!


చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బోడ సుశీల ఆధ్వర్యంలో శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించారు.ప్రభుత్వ విద్యాశాఖ సూచన మేరకు ప్రతి మూడవ శనివారం నిర్వహించవలసిన ‘నో బ్యాగ్ డే ‘ లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇంకా వృత్యంతర శిక్షణ లో విద్యార్థులు రూపొందించిన అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అంతకు ముందు నిర్వహించిన పేరెంట్ టీచర్స్ సమావేశంలో పలువురు తల్లిదండ్రులు విద్యార్థుల పురోభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. గత నెలలో నూరుశాతం హాజరు కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల పాఠశాలలో ‘నో బ్యాగ్ డే’

Article Image

ఆకట్టుకున్న పిల్లల నృత్య ప్రదర్శనలు..!


చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బోడ సుశీల ఆధ్వర్యంలో శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించారు.ప్రభుత్వ విద్యాశాఖ సూచన మేరకు ప్రతి మూడవ శనివారం నిర్వహించవలసిన ‘నో బ్యాగ్ డే ‘ లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇంకా వృత్యంతర శిక్షణ లో విద్యార్థులు రూపొందించిన అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అంతకు ముందు నిర్వహించిన పేరెంట్ టీచర్స్ సమావేశంలో పలువురు తల్లిదండ్రులు విద్యార్థుల పురోభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. గత నెలలో నూరుశాతం హాజరు కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News