Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:20 PM

చిన్న కొండూరు 'బొమ్మల కుంట'లోనే గణేష్ నిమజ్జనం జరపాలి

చిన్న కొండూరు 'బొమ్మల కుంట'లోనే గణేష్ నిమజ్జనం జరపాలి

చిన్న కొండూరు 'బొమ్మల కుంట'లోనే గణేష్ నిమజ్జనం జరపాలి
20-09-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో విజ్ఞప్తి

పెద్ద కొండూరు వద్ద నిమజ్జనానికి అనుమతి లేదు

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని చిన్న కొండూరులోని 'బొమ్మల కుంట' చెరువులోనే చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

​మున్సిపాలిటీలోని 20 వార్డుల ప్రజలు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నిర్వహించుకోవాలని కోరారు. విగ్రహాల నిమజ్జనాన్ని పెద్ద కొండూరు వద్ద కాకుండా, చిన్న కొండూరు బొమ్మల కుంట వద్దే నిర్వహించాలని స్పష్టం చేశారు. అక్కడ నిమజ్జనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.​భక్తులు, ఉత్సవ నిర్వాహకులు అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని.. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

Sthanikam

చిన్న కొండూరు 'బొమ్మల కుంట'లోనే గణేష్ నిమజ్జనం జరపాలి

Article Image

మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో విజ్ఞప్తి

పెద్ద కొండూరు వద్ద నిమజ్జనానికి అనుమతి లేదు

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని చిన్న కొండూరులోని 'బొమ్మల కుంట' చెరువులోనే చేపట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

​మున్సిపాలిటీలోని 20 వార్డుల ప్రజలు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నిర్వహించుకోవాలని కోరారు. విగ్రహాల నిమజ్జనాన్ని పెద్ద కొండూరు వద్ద కాకుండా, చిన్న కొండూరు బొమ్మల కుంట వద్దే నిర్వహించాలని స్పష్టం చేశారు. అక్కడ నిమజ్జనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.​భక్తులు, ఉత్సవ నిర్వాహకులు అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని.. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News