Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:01 AM

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..
07-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుపాముల గ్రామానికి చెందిన గౌరారపు ఎలమంచి, ఇతని కొడుకు గౌరారపు లింగయ్య ఇద్దరు కలిసి బైక్ పై మునగాల నుండి తమ గ్రామమైన ఆకుపాములకు బయలుదేరగా మార్గమధ్యలోని ముకుందాపురం 65 నెంబర్ జాతీయ రహదారి పై తమ ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు రీలింగ్ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో లింగయ్య మృతి చెందగా తీవ్ర గాయాలకి గురైన ఎలమంచి ని కోదాడ హాస్పిటల్ కు తరలించారు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..

Article Image

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుపాముల గ్రామానికి చెందిన గౌరారపు ఎలమంచి, ఇతని కొడుకు గౌరారపు లింగయ్య ఇద్దరు కలిసి బైక్ పై మునగాల నుండి తమ గ్రామమైన ఆకుపాములకు బయలుదేరగా మార్గమధ్యలోని ముకుందాపురం 65 నెంబర్ జాతీయ రహదారి పై తమ ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు రీలింగ్ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో లింగయ్య మృతి చెందగా తీవ్ర గాయాలకి గురైన ఎలమంచి ని కోదాడ హాస్పిటల్ కు తరలించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News