మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుపాముల గ్రామానికి చెందిన గౌరారపు ఎలమంచి, ఇతని కొడుకు గౌరారపు లింగయ్య ఇద్దరు కలిసి బైక్ పై మునగాల నుండి తమ గ్రామమైన ఆకుపాములకు బయలుదేరగా మార్గమధ్యలోని ముకుందాపురం 65 నెంబర్ జాతీయ రహదారి పై తమ ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు రీలింగ్ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో లింగయ్య మృతి చెందగా తీవ్ర గాయాలకి గురైన ఎలమంచి ని కోదాడ హాస్పిటల్ కు తరలించారు.
PRINT TIME: August 07, 2026 02:01 AM
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..
07-08-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుపాముల గ్రామానికి చెందిన గౌరారపు ఎలమంచి, ఇతని కొడుకు గౌరారపు లింగయ్య ఇద్దరు కలిసి బైక్ పై మునగాల నుండి తమ గ్రామమైన ఆకుపాములకు బయలుదేరగా మార్గమధ్యలోని ముకుందాపురం 65 నెంబర్ జాతీయ రహదారి పై తమ ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు రీలింగ్ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో లింగయ్య మృతి చెందగా తీవ్ర గాయాలకి గురైన ఎలమంచి ని కోదాడ హాస్పిటల్ కు తరలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి