Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:07 PM

వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్

వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్

వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్
June 09, 2026 11:33 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు, జూన్ 9: వెలిమినేడు గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు రేపు బుధవారం (తేది: 10-06-2026) ఉదయం 10:00 గంటలకు ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి తెలిపారు.


ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, జిల్లా కలెక్టర్ తో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల అధికారులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

అందరూ హాజరుకావాలి:

గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, అనధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సర్పంచ్ కోరారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి పౌరుడు మరియు ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు తదితర వాహనాల యజమానులు, ఆయా యూనియన్ల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News