Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:53 AM

వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్

వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్

వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్
09-06-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు, జూన్ 9: వెలిమినేడు గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు రేపు బుధవారం (తేది: 10-06-2026) ఉదయం 10:00 గంటలకు ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి తెలిపారు.


ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, జిల్లా కలెక్టర్ తో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల అధికారులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

అందరూ హాజరుకావాలి:

గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, అనధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సర్పంచ్ కోరారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి పౌరుడు మరియు ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు తదితర వాహనాల యజమానులు, ఆయా యూనియన్ల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

వెలిమినేడులో రేపు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: హాజరుకానున్న రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్

Article Image

వెలిమినేడు, జూన్ 9: వెలిమినేడు గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు రేపు బుధవారం (తేది: 10-06-2026) ఉదయం 10:00 గంటలకు ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి తెలిపారు.


ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, జిల్లా కలెక్టర్ తో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల అధికారులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

అందరూ హాజరుకావాలి:

గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, అనధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సర్పంచ్ కోరారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి పౌరుడు మరియు ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు తదితర వాహనాల యజమానులు, ఆయా యూనియన్ల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News