PRINT TIME: June 10, 2026 02:18 PM
10 కిలోమీటర్ల పరుగు.. స్వచ్ఛ భారత్లో ఎస్పీఎఫ్ సిబ్బంది
10 కిలోమీటర్ల పరుగు.. స్వచ్ఛ భారత్లో ఎస్పీఎఫ్ సిబ్బంది
June 09, 2026 07:41 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
నారాయణపూర్ mandal
Kathula narsimha
యాదగిరిగుట్ట: టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది తులసి కాటేజ్ నుంచి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. అనంతరం కొండపై మాడ విధుల్లో భాగంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా సురక్షితంగా తరలించారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కే. శేషగిరిరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి